తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

తొలి ఏకాదశి 2026 ఎప్పుడు? విశిష్టత, పూజా విధానం, నైవేద్యాలు, ఉపవాస నియమాలు – పూర్తి వివరాలు

Image
  తొలి ఏకాదశి -2026 విశిష్టత పూజా విధానం  ఆరోజు చేయాల్సిన పనులు. శ్రీ మహా విష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి జారుకునే రోజే తొలి ఏకాదశి. నాలుగు నెలల తర్వాత వచ్చే ఉత్తాన ఏకాదశి రోజు ఆయన నిద్ర లేస్తాడు.  శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు కాబట్టే తొలి ఏకాదశి ఆ సంవత్సరంలో కెల్లా అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. 2026 వ సంవత్సరం జూలై 25 వ తేదీన తొలి ఏకాదశి వస్తుంది. శుభాల కలయిక ఆరోజు ఉపవాస ఉండి శ్రీమహావిష్ణువు పూజిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.  ఆర్థిక సమస్యలు తీరుతాయి . ఆ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది . చాతుర్మాస దీక్షల ప్రారంభానికి మంచి రోజు.  ఆరోజు చేయాల్సిన పనులు … ఆరోజు వేకువ జామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. పూజ గదిని శుభ్రం చేసి దీపం వెలిగించాలో.శ్రీమహావిష్ణువుని ,శ్రీకృష్ణుడు , శ్రీరాముల వారిని పూజించాలి. ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండాలి. షుగర్ పేషెంట్లు ఉపవాసాలకు దూరంగా ఉంటే మంచిది.  ఆ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చదివితే జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుంది.  జపించాల్సిన మంత్రం  ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 స...

చంచల్ గూడ జైలుకు బండి భగీరథ

 


చంచల్ గూడ జైలుకు బండి భగీరథ 


Pocso కేసులో అరెస్ట్ అయిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను శనివారం అర్ధరాత్రి పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు అతన్ని వెంటనే చంచల్గూడా జైలుకి తరలించారు.


మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి శారీరకంగా ,మానసికంగా హింసించడంతో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు నాల్రోజులు కిందట pocso కేసు చనమోదు చేశారు. శనివారం ఉదయం మెజిస్ట్రేట్ ఎదుట బాధితురాలు వాంగ్మూలం ఇవ్వడంతో ఈ కేసు కొత్త ములకు తిరిగింది 


సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీజీపీ ఆనంద్ కేసు దర్యాప్తునకు సిట్ నీ ఏర్పాటు చేయడంతో కేసు రూపురేఖలు ఒకసారిగా మారిపోయాయి.


శనివారం ఉదయం పోలీసులు బండి భగీరథ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు అదే సమయంలో కరీంనగర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. పోలీసుల కథనం ప్రకారం నార్సింగ్ వద్ద భగీరథ నీ పట్టుకున్నామని చెప్పారు. అదే సమయంలో బండి సంజయ్ మాత్రం న్యాయవాదుల సమక్షంలో తన కుమారుని పోలీసులకు అప్పగించారని చెప్పారు. 


తొలుత పోలీసులకు చిక్కకుండా భగీరథ తప్పించుకొని తిరిగాడు .ముందస్తు మెయిల్ కోసం అతను వేసిన పిటిషన్ కోర్టు కొట్టివేయడంతో తప్పనిసరిగా లొంగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి న్యాయమూర్తి జైలుకు పంపించారు. 


ఏది ఏమైనా బాధితురాలకి న్యాయం జరగాలని మనమంతా కోరుకుందాం.


ఇలాంటి మంచి సమాచారం కోసం తెలుగు న్యూస్ రూమ్ ఛానల్ ని ఫాలో చేయండి

Comments

  1. ఆ బాలికకు న్యాయం చేసిన న్యాయమూర్తికి ధన్యవాదములు

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్