తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

వాయనాట్టు కులవన్ దేవస్థానం – కాసరగోడ్, కేరళ | చరిత్ర, విశేషాలు, తేయ్యం, దర్శన సమాచారం

Image
  సాధారణంగా ఏదైనా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు ,అభిషేకాలు, హోమాలు, జపాలు, కళ్యాణోత్సవాలు ,బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తే పలు సమస్యల నుంచి బయట పడవచ్చు అని మనం వింటుంటాం కానీ భారతదేశంలోని ఈ ఆలయం మాత్రం ఒక విశిష్టమైన మహా శక్తిని కలిగి ఉంది  ఈ ఆలయ ప్రసాదం మన ఇంట్లో ఉంటే కోర్టు కేసుల నుంచి సులువుగా బయటపడవచ్చు అంతేకాక మన శరీరంలో కడుపుకు సంబంధించిన గ్యాస్ ట్రబుల్, అల్సర్, పేగు పుండులు తదితర సమస్యల నుంచి కూడా సులువుగా నయమవుతాయి.  పై మాటలు చదివి ఇదేదో వింతగా ఉంది అనుకుంటున్నారా కానీ 100% అక్షరాలా నిజం. సుప్రీంకోర్టుకు చెందిన పలువురు కక్షీదారులు ప్రతిరోజు ఢిల్లీ నుంచి ఈ ఆలయానికి వచ్చి ఆలయంలో పూజారి విక్రయించే ప్రసాదాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తారు. ఈ ప్రసాదాన్ని దేవుడి గదిలో ఉంచి ప్రతిరోజు పూజ చేయడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయి .ఇప్పుడు ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి.  కేరళ రాష్ట్రంలోని కాసరగుడు జిల్లాలో పలు వాయునట్టు కులవన్ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పలక్ శ్రీ వాయునట్టు కులం దేవస్థానం. ఈ దేవతను గ్రామ రక్షకుడిగా పలువురు ఆరాధిస్తారు...

చంచల్ గూడ జైలుకు బండి భగీరథ

 


చంచల్ గూడ జైలుకు బండి భగీరథ 


Pocso కేసులో అరెస్ట్ అయిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను శనివారం అర్ధరాత్రి పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు అతన్ని వెంటనే చంచల్గూడా జైలుకి తరలించారు.


మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి శారీరకంగా ,మానసికంగా హింసించడంతో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు నాల్రోజులు కిందట pocso కేసు చనమోదు చేశారు. శనివారం ఉదయం మెజిస్ట్రేట్ ఎదుట బాధితురాలు వాంగ్మూలం ఇవ్వడంతో ఈ కేసు కొత్త ములకు తిరిగింది 


సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీజీపీ ఆనంద్ కేసు దర్యాప్తునకు సిట్ నీ ఏర్పాటు చేయడంతో కేసు రూపురేఖలు ఒకసారిగా మారిపోయాయి.


శనివారం ఉదయం పోలీసులు బండి భగీరథ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు అదే సమయంలో కరీంనగర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. పోలీసుల కథనం ప్రకారం నార్సింగ్ వద్ద భగీరథ నీ పట్టుకున్నామని చెప్పారు. అదే సమయంలో బండి సంజయ్ మాత్రం న్యాయవాదుల సమక్షంలో తన కుమారుని పోలీసులకు అప్పగించారని చెప్పారు. 


తొలుత పోలీసులకు చిక్కకుండా భగీరథ తప్పించుకొని తిరిగాడు .ముందస్తు మెయిల్ కోసం అతను వేసిన పిటిషన్ కోర్టు కొట్టివేయడంతో తప్పనిసరిగా లొంగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి న్యాయమూర్తి జైలుకు పంపించారు. 


ఏది ఏమైనా బాధితురాలకి న్యాయం జరగాలని మనమంతా కోరుకుందాం.


ఇలాంటి మంచి సమాచారం కోసం తెలుగు న్యూస్ రూమ్ ఛానల్ ని ఫాలో చేయండి

Comments

  1. ఆ బాలికకు న్యాయం చేసిన న్యాయమూర్తికి ధన్యవాదములు

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్