వాయనాట్టు కులవన్ దేవస్థానం – కాసరగోడ్, కేరళ | చరిత్ర, విశేషాలు, తేయ్యం, దర్శన సమాచారం
సూర్యుడు రోజురోజుకు తన ప్రతాపాన్ని చూపెడుతున్నాడు. పెరిగిన ఉష్ణోగ్రతలు, ఉక్క పూత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ఈనెల 21 వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వడగాలులు విస్తాయని వాతావరణ శాఖ అధికారి హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా ఉమ్మడి అదిలాబాదు, నిజామాబాద్ ,కరీంనగర్ జిల్లాల వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక్కడ ఉష్ణోగ్రతలు 45 నుంచి 50 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని సూచించారు
మంగళవారం (17), ఐదు జిల్లాలు…,బుధ ,గురువారాల్లో (18,19)మూడు జిల్లాల్లో వడగాలు విస్తాయని హెచ్చరించారు.
అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్య ప్రాంతాల్లో క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి ఈదురు గాలులు తెలీక వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రజలు ఉదయం 10 లోపు బయట పనులు ముగించుకుంటే మంచిది. ఎక్కువగా ద్రవపదార్థాలు కొబ్బరి నీళ్లు ,మజ్జిగ రాగి జావా, అంబలి తాగాలో. తద్వారా శరీరంలో నీరసం తగ్గి కొద్దిగా ఓపిక ,బలం వస్తుంది. చిన్నపిల్లలు, వృద్ధులు సాయంత్రం ఆరు తర్వాతే బయటకు రావాలి.
మరింత మంచి కంటెంట్ కోసం తెలుగు న్యూస్ రూమ్ పేజ్ ని ఫాలో
అవ్వండి
Comments
Post a Comment