తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

వాయనాట్టు కులవన్ దేవస్థానం – కాసరగోడ్, కేరళ | చరిత్ర, విశేషాలు, తేయ్యం, దర్శన సమాచారం

Image
  సాధారణంగా ఏదైనా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు ,అభిషేకాలు, హోమాలు, జపాలు, కళ్యాణోత్సవాలు ,బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తే పలు సమస్యల నుంచి బయట పడవచ్చు అని మనం వింటుంటాం కానీ భారతదేశంలోని ఈ ఆలయం మాత్రం ఒక విశిష్టమైన మహా శక్తిని కలిగి ఉంది  ఈ ఆలయ ప్రసాదం మన ఇంట్లో ఉంటే కోర్టు కేసుల నుంచి సులువుగా బయటపడవచ్చు అంతేకాక మన శరీరంలో కడుపుకు సంబంధించిన గ్యాస్ ట్రబుల్, అల్సర్, పేగు పుండులు తదితర సమస్యల నుంచి కూడా సులువుగా నయమవుతాయి.  పై మాటలు చదివి ఇదేదో వింతగా ఉంది అనుకుంటున్నారా కానీ 100% అక్షరాలా నిజం. సుప్రీంకోర్టుకు చెందిన పలువురు కక్షీదారులు ప్రతిరోజు ఢిల్లీ నుంచి ఈ ఆలయానికి వచ్చి ఆలయంలో పూజారి విక్రయించే ప్రసాదాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తారు. ఈ ప్రసాదాన్ని దేవుడి గదిలో ఉంచి ప్రతిరోజు పూజ చేయడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయి .ఇప్పుడు ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి.  కేరళ రాష్ట్రంలోని కాసరగుడు జిల్లాలో పలు వాయునట్టు కులవన్ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పలక్ శ్రీ వాయునట్టు కులం దేవస్థానం. ఈ దేవతను గ్రామ రక్షకుడిగా పలువురు ఆరాధిస్తారు...

🚨 తెలంగాకు రెడ్ అలర్ట్.. ప్రజలకు కీలక హెచ్చరిక!

 


ఆ ఏడు జిల్లాలు నిప్పుల గుండమే


సూర్యుడు రోజురోజుకు తన ప్రతాపాన్ని చూపెడుతున్నాడు. పెరిగిన ఉష్ణోగ్రతలు, ఉక్క పూత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ఈనెల 21 వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వడగాలులు విస్తాయని వాతావరణ శాఖ అధికారి హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా ఉమ్మడి అదిలాబాదు, నిజామాబాద్ ,కరీంనగర్ జిల్లాల వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక్కడ ఉష్ణోగ్రతలు 45 నుంచి 50 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని సూచించారు 



మంగళవారం (17), ఐదు జిల్లాలు…,బుధ ,గురువారాల్లో (18,19)మూడు జిల్లాల్లో వడగాలు విస్తాయని హెచ్చరించారు.


అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్య ప్రాంతాల్లో క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి ఈదురు గాలులు తెలీక వర్షాలు కురిసే అవకాశం ఉంది. 


ప్రజలు ఉదయం 10 లోపు బయట పనులు ముగించుకుంటే మంచిది. ఎక్కువగా ద్రవపదార్థాలు కొబ్బరి నీళ్లు ,మజ్జిగ రాగి జావా, అంబలి తాగాలో. తద్వారా శరీరంలో నీరసం తగ్గి కొద్దిగా ఓపిక ,బలం వస్తుంది. చిన్నపిల్లలు, వృద్ధులు సాయంత్రం ఆరు తర్వాతే బయటకు రావాలి.


మరింత మంచి కంటెంట్ కోసం తెలుగు న్యూస్ రూమ్ పేజ్ ని ఫాలో

 అవ్వండి



Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్