తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

తొలి ఏకాదశి 2026 ఎప్పుడు? విశిష్టత, పూజా విధానం, నైవేద్యాలు, ఉపవాస నియమాలు – పూర్తి వివరాలు

Image
  తొలి ఏకాదశి -2026 విశిష్టత పూజా విధానం  ఆరోజు చేయాల్సిన పనులు. శ్రీ మహా విష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి జారుకునే రోజే తొలి ఏకాదశి. నాలుగు నెలల తర్వాత వచ్చే ఉత్తాన ఏకాదశి రోజు ఆయన నిద్ర లేస్తాడు.  శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు కాబట్టే తొలి ఏకాదశి ఆ సంవత్సరంలో కెల్లా అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. 2026 వ సంవత్సరం జూలై 25 వ తేదీన తొలి ఏకాదశి వస్తుంది. శుభాల కలయిక ఆరోజు ఉపవాస ఉండి శ్రీమహావిష్ణువు పూజిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.  ఆర్థిక సమస్యలు తీరుతాయి . ఆ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది . చాతుర్మాస దీక్షల ప్రారంభానికి మంచి రోజు.  ఆరోజు చేయాల్సిన పనులు … ఆరోజు వేకువ జామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. పూజ గదిని శుభ్రం చేసి దీపం వెలిగించాలో.శ్రీమహావిష్ణువుని ,శ్రీకృష్ణుడు , శ్రీరాముల వారిని పూజించాలి. ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండాలి. షుగర్ పేషెంట్లు ఉపవాసాలకు దూరంగా ఉంటే మంచిది.  ఆ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చదివితే జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుంది.  జపించాల్సిన మంత్రం  ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 స...

🚨 తెలంగాకు రెడ్ అలర్ట్.. ప్రజలకు కీలక హెచ్చరిక!

 


ఆ ఏడు జిల్లాలు నిప్పుల గుండమే


సూర్యుడు రోజురోజుకు తన ప్రతాపాన్ని చూపెడుతున్నాడు. పెరిగిన ఉష్ణోగ్రతలు, ఉక్క పూత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ఈనెల 21 వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వడగాలులు విస్తాయని వాతావరణ శాఖ అధికారి హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా ఉమ్మడి అదిలాబాదు, నిజామాబాద్ ,కరీంనగర్ జిల్లాల వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక్కడ ఉష్ణోగ్రతలు 45 నుంచి 50 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని సూచించారు 



మంగళవారం (17), ఐదు జిల్లాలు…,బుధ ,గురువారాల్లో (18,19)మూడు జిల్లాల్లో వడగాలు విస్తాయని హెచ్చరించారు.


అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్య ప్రాంతాల్లో క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి ఈదురు గాలులు తెలీక వర్షాలు కురిసే అవకాశం ఉంది. 


ప్రజలు ఉదయం 10 లోపు బయట పనులు ముగించుకుంటే మంచిది. ఎక్కువగా ద్రవపదార్థాలు కొబ్బరి నీళ్లు ,మజ్జిగ రాగి జావా, అంబలి తాగాలో. తద్వారా శరీరంలో నీరసం తగ్గి కొద్దిగా ఓపిక ,బలం వస్తుంది. చిన్నపిల్లలు, వృద్ధులు సాయంత్రం ఆరు తర్వాతే బయటకు రావాలి.


మరింత మంచి కంటెంట్ కోసం తెలుగు న్యూస్ రూమ్ పేజ్ ని ఫాలో

 అవ్వండి



Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్