తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

తొలి ఏకాదశి 2026 ఎప్పుడు? విశిష్టత, పూజా విధానం, నైవేద్యాలు, ఉపవాస నియమాలు – పూర్తి వివరాలు

Image
  తొలి ఏకాదశి -2026 విశిష్టత పూజా విధానం  ఆరోజు చేయాల్సిన పనులు. శ్రీ మహా విష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి జారుకునే రోజే తొలి ఏకాదశి. నాలుగు నెలల తర్వాత వచ్చే ఉత్తాన ఏకాదశి రోజు ఆయన నిద్ర లేస్తాడు.  శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు కాబట్టే తొలి ఏకాదశి ఆ సంవత్సరంలో కెల్లా అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. 2026 వ సంవత్సరం జూలై 25 వ తేదీన తొలి ఏకాదశి వస్తుంది. శుభాల కలయిక ఆరోజు ఉపవాస ఉండి శ్రీమహావిష్ణువు పూజిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.  ఆర్థిక సమస్యలు తీరుతాయి . ఆ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది . చాతుర్మాస దీక్షల ప్రారంభానికి మంచి రోజు.  ఆరోజు చేయాల్సిన పనులు … ఆరోజు వేకువ జామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. పూజ గదిని శుభ్రం చేసి దీపం వెలిగించాలో.శ్రీమహావిష్ణువుని ,శ్రీకృష్ణుడు , శ్రీరాముల వారిని పూజించాలి. ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండాలి. షుగర్ పేషెంట్లు ఉపవాసాలకు దూరంగా ఉంటే మంచిది.  ఆ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చదివితే జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుంది.  జపించాల్సిన మంత్రం  ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 స...

పిల్లల్ని కనండి... బహుమానం పొందండి


 

   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన బంపర్ ఆఫర్


   ఒకరు ముద్దు ఇద్దరు వద్దు  ఇది గతంలో ప్రభుత్వ నినాదం. ఫ్లెక్సీల పై, గోడలపై, బ్యానర్లపై   కనిపించే అక్షరాలు. కానీ ఇప్పుడు కాలం మారింది. నేతల ఆలోచన మారింది 


జనాభాకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తుండడంతో దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా నష్టపోతున్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు .ఇక నుంచి ఇద్దరు పిల్లలతో పాటు అదనంగా ఇంకో బిడ్డను కంటే 30,000 ,నాలుగో బిడ్డను కంటే 40 వేల రూపాయలు బహుమానం ఇస్తామని ప్రకటించారు. 


ఏపీలో అమలు చేస్తున్న తల్లికి వందనం కార్యక్రమంలో 

భాగంగా ఈ నగదును అందజేస్తారు

Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్