తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

వాయనాట్టు కులవన్ దేవస్థానం – కాసరగోడ్, కేరళ | చరిత్ర, విశేషాలు, తేయ్యం, దర్శన సమాచారం

Image
  సాధారణంగా ఏదైనా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు ,అభిషేకాలు, హోమాలు, జపాలు, కళ్యాణోత్సవాలు ,బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తే పలు సమస్యల నుంచి బయట పడవచ్చు అని మనం వింటుంటాం కానీ భారతదేశంలోని ఈ ఆలయం మాత్రం ఒక విశిష్టమైన మహా శక్తిని కలిగి ఉంది  ఈ ఆలయ ప్రసాదం మన ఇంట్లో ఉంటే కోర్టు కేసుల నుంచి సులువుగా బయటపడవచ్చు అంతేకాక మన శరీరంలో కడుపుకు సంబంధించిన గ్యాస్ ట్రబుల్, అల్సర్, పేగు పుండులు తదితర సమస్యల నుంచి కూడా సులువుగా నయమవుతాయి.  పై మాటలు చదివి ఇదేదో వింతగా ఉంది అనుకుంటున్నారా కానీ 100% అక్షరాలా నిజం. సుప్రీంకోర్టుకు చెందిన పలువురు కక్షీదారులు ప్రతిరోజు ఢిల్లీ నుంచి ఈ ఆలయానికి వచ్చి ఆలయంలో పూజారి విక్రయించే ప్రసాదాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తారు. ఈ ప్రసాదాన్ని దేవుడి గదిలో ఉంచి ప్రతిరోజు పూజ చేయడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయి .ఇప్పుడు ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి.  కేరళ రాష్ట్రంలోని కాసరగుడు జిల్లాలో పలు వాయునట్టు కులవన్ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పలక్ శ్రీ వాయునట్టు కులం దేవస్థానం. ఈ దేవతను గ్రామ రక్షకుడిగా పలువురు ఆరాధిస్తారు...

అంతర్జాతీయ విమాన సర్వీసులు తగ్గించిన ఎయిర్ ఇండియా



ఎయిర్ ఇండియాపై ఇరాన్ యుద్ధ ప్రభావం

ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ సర్వీస్ లను తగ్గించడంతోపాటు కొన్ని ప్రాంతాలకు ఆగస్టు 29 వరకు సేవలు నిలిపివేసింది.


గగనతల ఆంక్షలు..

ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ఎయిర్ ఫ్యూయల్ ధరలు పెరగడంతో పాటు గగనతల ఆంక్షలు తమ సేవలపై ప్రభావం చూపాయని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ సర్వీసులు తగ్గించడానికి కారణం ఏంటంటే పలు దేశాల్లో ఇంధన ధరలు 100 నుంచి 500 శాతానికి పెంచారు. 


ఆ భారం భరించలేక

ఒక విమానం ఇండియా నుంచి చికాగో వెళ్ళింది అనుకున్నాం. ఇండియాలో ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేసుకొని వెళ్తారు .అనంతరం చికాగోలో కూడా మళ్లీ ట్యాంక్ ఫుల్ చేయాలి. ఇండియాలో ధరలు సామాన్యంగానే ఉన్నా అమెరికాలో మాత్రం ధరలు బాగా పెరిగాయి. ఇదే సమయంలో చార్జీలు మాత్రం చాలా తక్కువ శాతం పెంచారు .ఇది ఎయిర్ లైన్స్ కు భారంగా మారింది. గత ఏడాది రూ.22 వేల కోట్లు నష్టాలు చూసిన ఎయిర్ ఇండియాకు ఇది మరింత భారంగా మారింది. ఈ నేపథ్యంలో తమ సర్వీసుల ప్రణాళికను తగ్గించుకున్నారు. 


హామీతో ఊరట

ఈ సంక్షోభంలో కూడా ఐదు ఖండాలకు ప్రతినెల 1200 సర్వీసులు నడుపుతామని హామీ ఇచ్చారు ఇది ప్రయాణికులకు ఊరట కలిగించే అంశం.ఇప్పటికే మే నెలలో 90 కి పైగా సర్వీసులను ఎయిర్ ఇండియా నిలిపివేసింది. ఈ అంతర్జాతీయ సర్వీసులు దానికి అదనం.


నిలిపివేసిన … తగ్గించిన సర్వీసులు..

ఢిల్లీ - చికాగో , ఢిల్లీ- న్యూయార్క్ ,ముంబై -న్యూయార్క్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు .

ఢిల్లీ -సాన్ ఫ్రాన్సిస్కో వారానికి 10 నుంచి 7 , ఢిల్లీ -టొరంటో వారానికి పది నుంచి ఐదుకు,ఢిల్లీ -వాంకవర్ వారానికి ఏడ్నుంచి ఐదుకు తగ్గించారు.

Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్