తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

మే 26, 2026 | 12 రాశుల వారి రాశి ఫలాలు

  😱 మే 26న ఈ 3 రాశుల అదృష్టం ఒక్కసారిగా మారబోతోంది! ⚠️ మీ రాశి లిస్టులో ఉందో లేదో చూడండి! మే 26, 2026 | 12 రాశుల వారి రాశి ఫలాలు 🦂 వృశ్చికం – ఈ రోజు పనుల్లో జాగ్రత్త అవసరం. చిన్న ఆలస్యం వచ్చినా చివరికి అనుకూల ఫలితం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. 🐟 మీనం – ప్రశాంతంగా రోజు గడుస్తుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. డబ్బు విషయంలో సంతృప్తి ఉంటుంది. 🐂 వృషభం – కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఖర్చులను నియంత్రిస్తే లాభం ఉంటుంది. ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. 🏺 కుంభం – కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. ఉద్యోగంలో మంచి సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. 👩‍🌾 కన్య – పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ అవసరం. సాయంత్రానికి ఉపశమనం ఉంటుంది. 🏹 ధనుస్సు – అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మంచి రోజు. ప్రయాణ యోగం ఉంది. 🦀 కర్కాటకం – ఆర్థికంగా ప్లాన్ చేసుకుంటే మంచిది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. 🐏 మేషం – ఉద్యోగంలో చురుకుదనం కనిపిస్తుంది. డబ్బు విషయంలో మంచి ఫలితం ఉంటుంది. చిన్న శుభవార్త వినే అవకాశం ఉం...

🔥 మోడీ – మెలోనీ వైరల్ సెల్ఫీ.. సోషల్ మీడియాలో హల్‌చల్!

 



మెలోడీ మోడీ కలయిక ప్రతిసారి అంతర్జాతీయ స్థాయిలో వార్తాంశం అవుతుంది. ఇటలీ ప్రధాని మెలోనికి మోడీ అంటే విపరీతమైన అభిమానం. జాతీయ అంతర్జాతీయ వేదికలపై కలిసిన ప్రతిసారి ఆమె మోడీని ప్రత్యేకంగా కలిసి ఇరుదేశాల సంబంధాలపై చర్చిస్తారు. మన ప్రధానితో కలిపిన ప్రతి క్షణాన్ని ఎంతో అద్భుతంగా పేర్కొంటారు. 


ఐదు రోజుల యూరప్ పర్యటనలో భాగంగా మోడీ ఇటలీని సందర్శించారు ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని మెలోనీతో కలిసి పలు ప్రాంతాలను సందర్శించారు. అందులో భాగంగా ఆమెతో సెల్ఫీ దిగి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆ సెల్ఫీ ఇప్పుడు వైరల్ గా మారింది. తన మిత్రుడు మోదీ తో కలిసి అంతర్జాతీయ అంశాలు, ఇటలీ ఇండియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ ,సాంకేతిక ,క క్లీన్ ఎనర్జీ తదితర అంశాలపై చర్చించినట్లు వివరించారు. 


ఏదేమైనప్పటికీ మోడీ ప్రధానిగా అయిన తర్వాత విశ్వ విపనిలో భారత్కు ప్రత్యేక ముద్ర వేశారు. 2014 తర్వాత విదేశాల్లో భారతీయుల గౌరవాన్ని రెట్టింపు చేశారు. దానికి ఆయన చేసిన పర్యటనలు, వివిధ దేశాల నేతలతో జరిపిన సమావేశాలు, చర్చలే కారణం. 


జైహింద్…. జై భారత్.

ఇలాంటి మంచి సమాచారం కోసం మా తెలుగు న్యూస్ రూమ్ పేజీని ఫాలో చేయండి

Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

వెంకన్న భక్తులకు అద్భుత అవకాశం