తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

తొలి ఏకాదశి 2026 ఎప్పుడు? విశిష్టత, పూజా విధానం, నైవేద్యాలు, ఉపవాస నియమాలు – పూర్తి వివరాలు

Image
  తొలి ఏకాదశి -2026 విశిష్టత పూజా విధానం  ఆరోజు చేయాల్సిన పనులు. శ్రీ మహా విష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి జారుకునే రోజే తొలి ఏకాదశి. నాలుగు నెలల తర్వాత వచ్చే ఉత్తాన ఏకాదశి రోజు ఆయన నిద్ర లేస్తాడు.  శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు కాబట్టే తొలి ఏకాదశి ఆ సంవత్సరంలో కెల్లా అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. 2026 వ సంవత్సరం జూలై 25 వ తేదీన తొలి ఏకాదశి వస్తుంది. శుభాల కలయిక ఆరోజు ఉపవాస ఉండి శ్రీమహావిష్ణువు పూజిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.  ఆర్థిక సమస్యలు తీరుతాయి . ఆ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది . చాతుర్మాస దీక్షల ప్రారంభానికి మంచి రోజు.  ఆరోజు చేయాల్సిన పనులు … ఆరోజు వేకువ జామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. పూజ గదిని శుభ్రం చేసి దీపం వెలిగించాలో.శ్రీమహావిష్ణువుని ,శ్రీకృష్ణుడు , శ్రీరాముల వారిని పూజించాలి. ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండాలి. షుగర్ పేషెంట్లు ఉపవాసాలకు దూరంగా ఉంటే మంచిది.  ఆ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చదివితే జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుంది.  జపించాల్సిన మంత్రం  ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 స...

🔥 మోడీ – మెలోనీ వైరల్ సెల్ఫీ.. సోషల్ మీడియాలో హల్‌చల్!

 



మెలోడీ మోడీ కలయిక ప్రతిసారి అంతర్జాతీయ స్థాయిలో వార్తాంశం అవుతుంది. ఇటలీ ప్రధాని మెలోనికి మోడీ అంటే విపరీతమైన అభిమానం. జాతీయ అంతర్జాతీయ వేదికలపై కలిసిన ప్రతిసారి ఆమె మోడీని ప్రత్యేకంగా కలిసి ఇరుదేశాల సంబంధాలపై చర్చిస్తారు. మన ప్రధానితో కలిపిన ప్రతి క్షణాన్ని ఎంతో అద్భుతంగా పేర్కొంటారు. 


ఐదు రోజుల యూరప్ పర్యటనలో భాగంగా మోడీ ఇటలీని సందర్శించారు ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని మెలోనీతో కలిసి పలు ప్రాంతాలను సందర్శించారు. అందులో భాగంగా ఆమెతో సెల్ఫీ దిగి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆ సెల్ఫీ ఇప్పుడు వైరల్ గా మారింది. తన మిత్రుడు మోదీ తో కలిసి అంతర్జాతీయ అంశాలు, ఇటలీ ఇండియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ ,సాంకేతిక ,క క్లీన్ ఎనర్జీ తదితర అంశాలపై చర్చించినట్లు వివరించారు. 


ఏదేమైనప్పటికీ మోడీ ప్రధానిగా అయిన తర్వాత విశ్వ విపనిలో భారత్కు ప్రత్యేక ముద్ర వేశారు. 2014 తర్వాత విదేశాల్లో భారతీయుల గౌరవాన్ని రెట్టింపు చేశారు. దానికి ఆయన చేసిన పర్యటనలు, వివిధ దేశాల నేతలతో జరిపిన సమావేశాలు, చర్చలే కారణం. 


జైహింద్…. జై భారత్.

ఇలాంటి మంచి సమాచారం కోసం మా తెలుగు న్యూస్ రూమ్ పేజీని ఫాలో చేయండి

Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్