తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

వాయనాట్టు కులవన్ దేవస్థానం – కాసరగోడ్, కేరళ | చరిత్ర, విశేషాలు, తేయ్యం, దర్శన సమాచారం

Image
  సాధారణంగా ఏదైనా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు ,అభిషేకాలు, హోమాలు, జపాలు, కళ్యాణోత్సవాలు ,బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తే పలు సమస్యల నుంచి బయట పడవచ్చు అని మనం వింటుంటాం కానీ భారతదేశంలోని ఈ ఆలయం మాత్రం ఒక విశిష్టమైన మహా శక్తిని కలిగి ఉంది  ఈ ఆలయ ప్రసాదం మన ఇంట్లో ఉంటే కోర్టు కేసుల నుంచి సులువుగా బయటపడవచ్చు అంతేకాక మన శరీరంలో కడుపుకు సంబంధించిన గ్యాస్ ట్రబుల్, అల్సర్, పేగు పుండులు తదితర సమస్యల నుంచి కూడా సులువుగా నయమవుతాయి.  పై మాటలు చదివి ఇదేదో వింతగా ఉంది అనుకుంటున్నారా కానీ 100% అక్షరాలా నిజం. సుప్రీంకోర్టుకు చెందిన పలువురు కక్షీదారులు ప్రతిరోజు ఢిల్లీ నుంచి ఈ ఆలయానికి వచ్చి ఆలయంలో పూజారి విక్రయించే ప్రసాదాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తారు. ఈ ప్రసాదాన్ని దేవుడి గదిలో ఉంచి ప్రతిరోజు పూజ చేయడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయి .ఇప్పుడు ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి.  కేరళ రాష్ట్రంలోని కాసరగుడు జిల్లాలో పలు వాయునట్టు కులవన్ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పలక్ శ్రీ వాయునట్టు కులం దేవస్థానం. ఈ దేవతను గ్రామ రక్షకుడిగా పలువురు ఆరాధిస్తారు...

🔥 మోడీ – మెలోనీ వైరల్ సెల్ఫీ.. సోషల్ మీడియాలో హల్‌చల్!

 



మెలోడీ మోడీ కలయిక ప్రతిసారి అంతర్జాతీయ స్థాయిలో వార్తాంశం అవుతుంది. ఇటలీ ప్రధాని మెలోనికి మోడీ అంటే విపరీతమైన అభిమానం. జాతీయ అంతర్జాతీయ వేదికలపై కలిసిన ప్రతిసారి ఆమె మోడీని ప్రత్యేకంగా కలిసి ఇరుదేశాల సంబంధాలపై చర్చిస్తారు. మన ప్రధానితో కలిపిన ప్రతి క్షణాన్ని ఎంతో అద్భుతంగా పేర్కొంటారు. 


ఐదు రోజుల యూరప్ పర్యటనలో భాగంగా మోడీ ఇటలీని సందర్శించారు ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని మెలోనీతో కలిసి పలు ప్రాంతాలను సందర్శించారు. అందులో భాగంగా ఆమెతో సెల్ఫీ దిగి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆ సెల్ఫీ ఇప్పుడు వైరల్ గా మారింది. తన మిత్రుడు మోదీ తో కలిసి అంతర్జాతీయ అంశాలు, ఇటలీ ఇండియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ ,సాంకేతిక ,క క్లీన్ ఎనర్జీ తదితర అంశాలపై చర్చించినట్లు వివరించారు. 


ఏదేమైనప్పటికీ మోడీ ప్రధానిగా అయిన తర్వాత విశ్వ విపనిలో భారత్కు ప్రత్యేక ముద్ర వేశారు. 2014 తర్వాత విదేశాల్లో భారతీయుల గౌరవాన్ని రెట్టింపు చేశారు. దానికి ఆయన చేసిన పర్యటనలు, వివిధ దేశాల నేతలతో జరిపిన సమావేశాలు, చర్చలే కారణం. 


జైహింద్…. జై భారత్.

ఇలాంటి మంచి సమాచారం కోసం మా తెలుగు న్యూస్ రూమ్ పేజీని ఫాలో చేయండి

Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్